తెలుగు వార్తలు » Chandrayaan-3
Chandrayaan-3: చంద్రుడి వద్దకు చేరే ప్రయత్నంలో భాగంగా భారత్ తలపెట్టిన అంతరిక్ష యాత్ర చంద్రయాన్-3 వాయిదా పడింది. 2022లో చేపడతాయమని భారత అంతరిక్ష పరిశోధన...
భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-3 అంతరిక్ష నౌకను 2021లో ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా ల్యాండర్ సెన్సర్ల పనితీరు పరీక్షలను కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె తాలూకా ఉల్లార్థి కావల్లోని ఇస్రో కేంద్రంలో నిర్వహించనున�
చంద్రయాన్-2 ప్రయోగంతో ఇటీవల భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే అది జస్ట్ మిస్ అవ్వడంతో ఈ సారి మరింత కసిగా చంద్రయాన్-3 తో ముందడుగు వెయ్యాలని ఇస్రో వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఇందుకోసం హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసి విసృత స్థాయి చర్చలు జరిపింది. చంద్రయాన్-3కి సంబంధించి అన్ని రకాల వ్యూహాలను.. ఈ కమిటీ ప్రభుత్వానికి స�