తెలుగు వార్తలు » chandrayaan 2 updates
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఇస్రో చివరి దశలో అంతరాయం ఏర్పడింది. చంద్రుడికి 2.1కి.మీల దూరంలో ఉండగా.. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో కొన్ని సంవత్సరాలుగా భారతదేశం కన్న కల చెదిరింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు యావత్ భారతదేశం నిరాశకు గురైంది. అయితే ఈ ప్రయోగం 5�
ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2కు చివరి దశలో అంతరాయం ఏర్పడింది. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీల దూరంలో ఉండగా.. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. కొన్ని సంవత్సరాలుగా తాము పడ్డ కష్టం.. చివరిలో చేదు ఫలితాలను ఇచ్చిందని వారు ఆవేదనను వ్య�
48 రోజులు అంతా సాఫీగానే సాగింది. ఇక చందమామపై మరో 15 నిమిషాల్లో విక్రమ్ అడుగుపెట్టబోతుందనుకున్న సమయంలో అంతా ఉత్కంఠనెలకొంది. ఇస్రో ముందుగానే తెలిపింది.. చివరి పదిహేను నిమిషాలు ఎంతో కీలకమని. అయితే ఇస్రో సైంటిస్టులు అయితే ఇస్రో శాస్త్రవేత్తలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపేందుకు ప్రయత్నాల�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగంకు చివరి దశలో అంతరాయం కలిగింది. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీ దూరంలో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్ నుంచి కట్ అయ్యాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరుత్సాహానికి లోనయ్యారు. ఛైర్మన్ శివన్ సహా అందరు శాస్త్రవేత్తలు ఉద్వేగానికి గు�
విక్రమ్ ల్యాండర్తో సంబంధాలు కోల్పోవడం వెనుక అసలు కారణం అంతరిక్షంలో జరిగే పెను మార్పులే అని తెలుస్తోంది. దాదాపు చివరి మజిలీ వరకు అన్ని ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసుకున్న చంద్రయాన్ 2.. సరిగ్గా చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఇస్రో సెంటర్తో సంబంధాలు కోల్పోయింది. గతంలో చంద్రయాన్ 1 విషయంలో కూడా ఇదే జరగ్గా.. చంద్రుడి�
జాబిల్లి అందినట్లే అంది చేతుల్లో నుంచి చేజారిపోయింది. చంద్రుడి మీద ల్యాండ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ నుంచి వచ్చే సిగ్నల్స్కు అంతరాయం కలిగింది. దీనితో ఇస్రో సెంటర్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఆ సమయంలో ప్రధాని మోదీ… అక్కడ ఉన్న శాస్త్రవేత్తలతో మాట్లాడి ధైర్యాన్ని నింపారు. ఇస్రో శాస్త్రవేత్తలన�
జాబిల్లిపైకి ప్రయాణంలో చివరి నిమిషం వరకు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. చంద్రుడి ఉపరితలాన్ని చేరేందుకు విక్రమ్ ల్యాండర్ 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో.. సిగ్నల్స్ కోల్పోయింది. ప్రస్తుతం తమకు డేటా రావడం లేదని.. దీన్ని విశ్లేషిస్తున్నామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. కాగా ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి వివరించగా.. శా
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 విజయం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందని నాసా మాజీ వ్యోమగామి జెర్సీ మైఖేల్ లినెన్గర్ అన్నారు. ‘‘కేవలం భారత్ మాత్రమే కాదు చంద్రయాన్ 2 సక్సెస్ కోసం ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మానవ మేధస్సు గొప్ప విజయాలను సాధిస్తుంది. నేను ఒక అమెరికా వ్యోమగామిని. క