భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ ఇంకా చంద్రుడిపై ల్యాండ్ అవ్వలేదు. చందమామకు 2.1కి.మీల దూరంలో ఉన్న సమయం నుంచి ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. దీంతో విక్రమ్ కిందపడి విరిగిపోయిందని వార్తలు వచ్చినా.. ఆర్బిటర్ తీసిన చిత్రాలను పరిశీలించిన ఇస్రో శాస్త్రవే�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లో పురోగతి లభించింది. చంద్రుడికి 2.1కి.మీల దూరంలో ఉండగా విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోగా.. ఈ ప్రయోగం విఫలమైందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రయోగం 5% మాత్రమే విఫలమైందని.. 95శాతం విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్త ఒకరు ప్రకటించగా.. అందరూ కాస్త ఊపి
చంద్రయాన్ 2 చివరి నిమిషంలో విఫలమైనప్పటికీ.. ఇస్రో చేసిన అద్భుతమైన కృషికి ఇప్పటికీ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దు అంటూ ఆంజనేయ కౌల్ అనే పదేళ్ల బాలుడు ఇస్రోకి రాసిన ఓ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లెటర్లో అంత ఈజీగా స్థైర్యాన్ని కోల్పోవద్దు. మనం తప్పకుండా చంద�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఇస్రో చివరి దశలో అంతరాయం ఏర్పడింది. చంద్రుడికి 2.1కి.మీల దూరంలో ఉండగా.. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో కొన్ని సంవత్సరాలుగా భారతదేశం కన్న కల చెదిరింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు యావత్ భారతదేశం నిరాశకు గురైంది. అయితే ఈ ప్రయోగం 5�
ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2కు చివరి దశలో అంతరాయం ఏర్పడింది. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీల దూరంలో ఉండగా.. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. కొన్ని సంవత్సరాలుగా తాము పడ్డ కష్టం.. చివరిలో చేదు ఫలితాలను ఇచ్చిందని వారు ఆవేదనను వ్య�
48 రోజులు అంతా సాఫీగానే సాగింది. ఇక చందమామపై మరో 15 నిమిషాల్లో విక్రమ్ అడుగుపెట్టబోతుందనుకున్న సమయంలో అంతా ఉత్కంఠనెలకొంది. ఇస్రో ముందుగానే తెలిపింది.. చివరి పదిహేను నిమిషాలు ఎంతో కీలకమని. అయితే ఇస్రో సైంటిస్టులు అయితే ఇస్రో శాస్త్రవేత్తలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపేందుకు ప్రయత్నాల�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగంకు చివరి దశలో అంతరాయం కలిగింది. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీ దూరంలో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్ నుంచి కట్ అయ్యాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరుత్సాహానికి లోనయ్యారు. ఛైర్మన్ శివన్ సహా అందరు శాస్త్రవేత్తలు ఉద్వేగానికి గు�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 విజయం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందని నాసా మాజీ వ్యోమగామి జెర్సీ మైఖేల్ లినెన్గర్ అన్నారు. ‘‘కేవలం భారత్ మాత్రమే కాదు చంద్రయాన్ 2 సక్సెస్ కోసం ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మానవ మేధస్సు గొప్ప విజయాలను సాధిస్తుంది. నేను ఒక అమెరికా వ్యోమగామిని. క
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మొదటిసారి ఈ ప్రయోగం వాయిదా పడిన సమయంలో కొందరు భారత్పై తమ అక్కసును బయటపెట్టగా.. ఇప్పుడు ప్రయోగం విజయవంతమవడం వారిని నోళ్లను మూయించినట్లైంది. కాగా ఇస్ర�
చంద్రయాన్ 2 ప్రయోగం తాత్కాలికంగా మాత్రమే వాయిదా పడిందని ప్లనిటరీ సొసైటీ ఫౌండర్ రఘునందన్ తెలిపారు. సాంకేతిక లోపాలను సరిదిద్ది త్వరలోనే ప్రయోగాన్ని యధావిధిగా చేపడతామని చెప్పారు. లోపాలను ముందుగానే గుర్తించడం వల్ల భారీ నష్టం నుంచి బయటపడ్డామని అన్నారు. లేకపోయి ఉంటే ప్రయోగ వ్యయంతోపాటు విలువైన సమయం కూడా వృధా అయి వుండేదన�