తెలుగు వార్తలు » CHANDRAYAAN-2 LANDER
చంద్రయాన్2 ప్రయోగంలో ఇస్రో శాస్త్రవేత్తలు కొంత పురోగతి సాధించారు. శనివారం తెల్లవారుజామున1.40 గంటల సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఒకింత నిరాశకు గురయ్యారు. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఆ సంబంధాలు తెగిపోయినట్టు ఇస్రో ప్రకటించింది. అప్పటి నుంచి ల్యాండర్ ఆచూకీ కోసం ఇస్ర�
అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ కొత్త చరిత్రను సృష్టించేందుకు సమయం అంతకంతకూ దగ్గరపడుతోంది. గగనతల పరిశోధనలో కొత్త రికార్డును నెలకొల్పే దిశగా చంద్రయాన్ 2 ఉపగ్రహం చంద్రడిపైపు విజయవంతంగా ప్రయాణం చేస్తోంది. జూలై 22న మధ్యాహ్నం 2.43 గంటలకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 2 ఉపగ్ర�
ఢిల్లీ : భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్-2’.. చంద్రడిపైకి వడివడిగా దూసుకుపోతోంది. ఇందులో భాగంగా విజయవంతంగా ఐదోసారి దీని కక్ష్యను పెంచారు. భూస్థిర కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-2 కక్ష్యను మంగళవారం మధ్యాహ్నం ఐదో సారి పెంచినట్లు ఇస్రో వెల్లడించింది. నాలుగో దశ కక్ష్య పెంపు నాలుగు రోజుల క్రితమే విజయ