తెలుగు వార్తలు » Chandrasekhar Yeleti
హీరో నితిన్ జైల్లో పడ్డారు. లాక్డౌన్లో ఓ ఇంటివాడై, ఇటీవలే తన మూవీ షూటింగ్లను ప్రారంభించిన ఈ హీరో.. ఇప్పుడు జైలు జీవితాన్ని గడుపుతున్నారు
ప్రియా ప్రకాశ్ వారియర్… ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది. అంతేనా రకరకాల కంపెనీలు ఆమెను బ్రాండ్ అంబాసిడర్గా చేసుకోవాలని ఇంటిముందు క్యూ కట్టాయి. అయితే ఇంత ఫేమ్ తెచ్చిన ఆమె నటించిన ‘ఒరు అదార్ లవ్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే ఈ వింక్ బ్యూటీ ఇటీవలే తెలుగులో ఓ
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల తో ఒక చిత్రం, కృష్ణ చైతన్య తో ఒక చిత్రం, చంద్రశేఖర్ యేలేటి తో ఒక చిత్రానికి కమిట్ అయ్యాడు నితిన్. ఇక మూడు చిత్రాలలో యేలేటి తో చేయనున్న సినిమా మొదట సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్ర�
‘శ్రీనివాస కల్యాణం’ తరువాత ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుములతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నితిన్. దీనికి ‘భీష్మ’ అనే టైటిల్ను కూడా అనుకున్నారు. కొన్ని కారణాల వలన ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్పై నితిన్ ఇంకా క్లారిటీకి రానున్నట్లు తెలుస్తోంది. హ�
చాలా కాలం తరువాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశానని కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. రాజీవ్ మీనన్ దర్శకత్వంలో జీవీ ప్రకాశ్ హీరోగా తెరకెక్కిన సర్వం తాళ మయం చిత్రాన్ని విశ్వనాథ్ వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని �