తెలుగు వార్తలు » chandrababunaidu
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ల పర్వంలో దూకుడు పెంచారు. చంద్రబాబునాయుడుపై విపరీతమైన ఆరోపణలు, ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా గత కొన్ని రోజులుగా చంద్రబాబును, టీడీపీని తెగ విమర్శిస్తున్న విజయసాయి రెడ్డి శుక్రవారం అదే పంథాను కొనసాగించారు. అయితే ఇంకాస్త దూకుడు పెంచారు. ఇన్ సైడర్ ట్రేడి
విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు అసలు ఉద్యమమంటే ఏంటో చూపిస్తానంటున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఉత్తరాంధ్ర వాసుల కలలు నెరవేరే సమయంలో మోకాలడ్డుతున్న చంద్రబాబుకు ఉత్తరాంధ్ర దెబ్బ రుచి చూపిస్తామంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు స్పీకర్. ఉత్తరాంధ్ర
రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి తరలించకుండా ఉద్యమిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు రాయలసీమ విద్యార్థి జెఎసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుకుంటే చంద్రబాబును రాయలసీమలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించింది. 2014లో శ్రీభాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన చంద్రబాబు ఇపుడు రాయలసీమ అభివృద్ధిని
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చాలా కాలంగా ఏ పార్టీలో చేరని మోత్కుపల్లి మంగళవారం న్యూఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి.నడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చాలా కాలం తెలుగు�
ఏపీకి మూడు రాజధానులు కాదు.. త్రిశంకు రాజధానిని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాజధాని కోసం జరుగుతున్న పోరాటాన్ని అరెస్టులతోను, గృహ నిర్బంధాలతోను ఆపలేరని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి భ్రమల్లోంచి ముఖ్యమంత్రి బయటికి రావాలని పవన్ కల్యాణ్ సూచించారు. రెండ్రోజులుగా �
రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న తెలుగుదేశం నేతలను గృహ నిర్బంధం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇల్లు విడిచి బయటికి వస్తే అరెస్టులు చేయడాన్ని ఆయన ఖండించారు. కృష్ణా,గుంటూరు జిల్లాలలో టీడీపీ నాయకుల గృహ నిర్బంధంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని ఏర
‘‘ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మతిభ్రమించింది… ఆయన్ని వెంటనే పిచ్ఛాసుపత్రికి తరలించి, తగిన చికిత్స ఇప్పించాలి‘‘ ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లివి. ఏపీలో వైసీపీ-టీడీపీ మద్య పెరుగుతున్న మాటల యుద్దానికీ కామెంట్లు నిదర్శనం. గత ఆరునెలలుగా వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే వున్నా.. ఇటీవల మూడు రాజధానుల ప
రాజధాని రైతులకు సంఘీభావంగా నూతన సంవత్సర వేడుకలను వదిలేసిన చంద్రబాబు దంపతులు మంగళవారం అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. పలు చోట్ల చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా రైతులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబు సీక్రెట్ వెల్లడించడంతో పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎర్రబాలెం నుంచి మందడం, �
అమరావతి రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు విశాఖపట్నంపై వెరైటీ కామెంట్లు చేశారు. విశాఖ అంటే తనకు ప్రత్యేక అభిమానం అంటూనే అమరావతి రైతుల ఆందోళనకు వ్యతిరేకంగా అక్కడ ఎవరూ ఉద్యమించడం లేదని, కనీసం మాట్లాడడం లేదని చెప్పుకొచ్చారు చంద్రబాబు. సతీమణి భువనేశ్వరి సమేతంగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు మంగళవారం పర్యటిస్
టీడీపీ అధినేత చంద్రబాబు నోట మరోసారి తెలంగాణ రాగం వినిపించింది. ఇంతకాలం కేవలం హైదరాబాద్ అభివృద్ది తన వల్లే అయ్యిందని చెప్పుకుంటూ వస్తున్న చంద్రబాబు నూతన సంవత్సరారంభం రోజున యావత్ తెలంగాణ అభివృద్ధి తన విజన్ వల్లే జరిగిందని చెప్పుకొచ్చారు. అమరావతి ప్రాంత ప్రజలకు సంఘీభావంగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా వున్న టీడీపీ అధ