తెలుగు వార్తలు » Chandrababu Vs Jagan Mohan Reddy
ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఉల్లి ధరలపై చర్చ వాడీవేడిగా సాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. హెరిటేజ్లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని.. కిలో రూ.200కి విక్రయిస్తున్నారని సీఎం జగన్, వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంతో.. ఆమె �
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు కూడా వాడీవేడిగా సాగాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మొదట ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడటం దగ్గర నుంచి మొదలైన ఈ యుద్ధం ఉల్లి అంశంపై చర్చకు వచ్చేసరికి తీవ్రమైంది. ఈ తరుణంలో అధికార పార్టీ నేతలు, ప్రతిపక్షాలు ఉల్లి ధరల విషయంలో ఏమన్నారో ఇప్పుడు చ