అమరావతి: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా పార్టీల అగ్ర నేతలు ప్రచారాల్లో పాల్గొంటూ ఒకరి పై ఒకరు మాటల అస్త్రాలను సంధిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో మోడీ చేసిన వ్యాఖ్యలపై
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ సెంటర్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా ఉత్సాహంగా మాట్లాడిన బాబు ఐదేళ్లపాటు సంతృప్తికరంగా పాలన సాగించానని, ప్రజల సంతోషమే లక్ష్యంగా పరిపాలన చేశానని అన్నారు. కృష్ణా డెల్
ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిప్పులు చెరిగారు. కేసీఆర్.. దాదాగిరి చేయాలనుకుంటే ఖబడ్ధార్ అంటూ ఆయన హెచ్చరించారు. కుట్ర, కుతంత్రాలకు కోడికత్తి పార్టీ మారుపేరని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నేత జగన్ నేరాలు ఎలా చేయాలో రీసెర్చ్ చేసారని.. నేరాలకు ఆయన పెద్ద లైబ్రరీ అని తీవ్ర ఆరోపణ�