తెలుగు వార్తలు » Chandrababu Shocking Comments
సీఎం అయితే రాజధానిని మారుస్తారా అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. అసలు రాజధానిని మార్చే హక్కు మీకు ఎవరిచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రోజుకో మాటతో రాజధానిని గందరగోళంలోకి నెట్టుతున్నారని త�
ఏపీ రాజధానిపై మళ్లీ చర్చలేపారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతినే రాజధానికి సరైనదని చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ర్టం నడిబొడ్డున, నది ఒడ్డున అందరికీ అందుబాటులో ఉండాలని అమరావతిని రాజధానిగా నిర్ణయించామన్నారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ కూడా స్వాగతించారన్నారు. శివరామకృష్ణన్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణలో కూడా అమరావత�
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ వాలంటీర్ వ్యవస్థపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఐదు వేల రూపాయల జీతంతో గోనె సంచులు మోసే ఉద్యోగాన్ని ఇచ్చారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామ వాలంటీర్లు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, ఇటీవల ఓ యువతిపై గ�
మాజీ సీఎం చంద్రబాబు.. ఏపీ సీఎం జగన్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వంద రోజులుగా మానసిక క్షోభను అనుభవిస్తున్నానని.. పరాయి గ్రామంలో అజ్ఞాత వాసిగా బతుకుతున్నానని వ్యాఖ్యానించారు. బంధువులు చనిపోతే ఊరికెళ్ళాలంటే.. పోలీసుల రక్షణ ఉండాల్సిన అవసరం వచ్చిందని పేర్కొన్నారు. నా రాజకీయ జీవితంలో ఇంత �