పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) పర్యటన కొనసాగుతోంది. ముంపు బాధితులను పరామర్శించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తే...
పల్నాడు(Palnadu) జిల్లా జంగమహేశ్వరపాడులో దారుణ హత్యకు గురైన జల్లయ్య కుటుంబానికి టీడీపీ ఆర్థిక సహాయం ప్రకటించింది. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు అందిస్తామని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Prathipati Pulla Rao) వెల్లడించారు....
టీడీపీ అధినేత చంద్రబాబుపై(Chandrababu) వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా తన సభలకు జనం రాక, ఆఖరికి చిన్నపిల్లలతో....
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై కేసు నమోదైంది. కళ్యాణదుర్గం వైసీపీ మండల కన్వీనర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు....
చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. పార్టీ నేతలతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్సులో సంభాషించారు. పార్టీ సీనియర్ నేతలనుద్దేశించి ప్రసంగించారు. పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు, నేతల...