తెలుగు వార్తలు » Chandrababu Lokesh
వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ చలో ఆత్మకూర్ అంటూ చంద్రబాబు ఇచ్చిన పిలుపు ఎంతవరకు సక్సెస్ అయింది. చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీ నేతలు ఆందోళనలు, నిరసనలు చేసేందుకు భారీగానే తరలివచ్చారు. కాని టీడీపీ దూకుడుకు పోలీస్ బాస్లు బ్రేక్ వేశారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారు. టీడీపీ నేతలనే కాదు.. వైసీపీ నే�
అమరావతిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఛలో ఆత్మకూరుకు బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారాలోకేష్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఛలో ఆత్మకూరు అడ్డుకోవడం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడం కరెక్ట్ కాదన్నారు. బాధితులకు సంఘీభావంగా అం�
గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన టీడీపీ, వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇరు పార్టీల నిరసనలకు అనుమతిని నిరాకరించిన పోలీసులు హౌస్ అరెస్టులు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబును బయటకురాకుండా హౌస్ అరెస�
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నారాలోకేష్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ రోజు అమ్మానాన్నల పెళ్లిరోజు. సహధర్మచారిణి అన్న పదాన్ని నాన్నగారి జీవితంలో నిజం చేస్తూ.. ఆయన ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలుస్తానంటూ చేయిపట్టి అమ్మ ఏడడుగులు నడిచిన రోజు
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళిపోయారు. చింతనేని పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కావడంతో.. అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అంతేకాదు చింతమనేనితో పాటు ఆయన అనుచరులపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇసుక తవ్వకాలకు సంబంధించిన వ్యవహ�
స్టార్ షట్లర్ పీవీ సింధు విజయం వెనుక టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విజన్ ఉందని ఎమ్మెల్సీ నారాలోకేష్ అన్నారు. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పీవీ సింధు గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఆమెలాంటి క్రీడాకారిణుల వెనుక చంద్రబాబు విజన్ ఉందని లోకేష్ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట�
అమరావతి నుంచి రాజధానిని మార్చాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిపై మంత్రి దారుణంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. అమరావతికి రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని చెప్పారు. అన్ని సదుపాయాలు పోగా, 8 వేల ఎకరాలకు పైగా మిగులుతుందని ఆయన అన్నారు. వాటిని అమ్మిన దాంతో అమరావతి న�
వైసీపీ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి నారాలోకేష్ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతల ఇళ్లను అక్రమ కట్టడాలు అంటూ కూల్చివేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. టీడీపీ నేతల్ని టార్గెట్ చేయడమే మీ పనా.. మీకు చేతనైన పరిప�