ఉండవల్లి లో చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత.. వైసీపీ-టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట, చంద్రబాబు ఇంటి ముట్టడికి వైసీపీ యత్నం, తోపులాట, భారీగా పోలీసుల మోహరింపు..
ఒకవైపు బుద్ధా వెంకన్న. మరో వైపు జోగి రమేష్. వారిద్దరి తోపులాటతో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. అయ్యన్నపాత్రుడు సీఎం జగన్పై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చంద్రబాబు ఇంటి దగ్గర...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏపీ సీఎంగా.. అధికారం చేపట్టినుంచీ.. అక్రమకట్టడాలపై సీరియస్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో.. అక్రమ కట్టడంగా భావించిన ‘ప్రజావేదిక’ను కూల్చివేశారు. అలాగే.. చంద్రబాబు ఇంటిపై కూడా గత కొన్ని రోజులుగా.. రచ్చ జరుగుతోంది. ఈ సందర్భంలో.. మరోసారి చంద్రబాబు ఇంటికి సీర్డీఏ నోటీసులు పంపించింది. కరకట్ట వివాదం మరో మలు�
ఏపీలో డ్రోన్ల వివాదం ఇంకా సద్దుమణగలేదు. కృష్ణా నది కరకట్ట మీద ఉన్నమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పరిసరాలను డ్రోన్లతో విజువల్స్ తీయడం వివాదంగా మారింది. జడ్ ప్లస్ కేటగిరి రక్షణలో ఉన్న చంద్రబాబు భద్రతకు ప్రమాదం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలుగుదేశం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయా�
గత కొద్ది రోజులుగా.. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందు అక్రమంగా కరకట్టపై ఇళ్లు కట్టారని.. దానిని చంద్రబాబు ఖాళీ చేయాలని పెద్ద హైప్ క్రియేట్ చేశారు. తాజాగా.. నిన్న కూడా.. చంద్రబాబు ఇంటిపై.. డ్రోన్ కెమెరాతో.. బయటి వ్యక్తులు.. ఆయన ఇంటిపై.. వీడియో తీశారు. దీంతో.. అక్కడ పెద్ద రాద్ధాంతమే జ�
కృష్ణా జిల్లాలోని మాజీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు నివాసంపైకి డ్రోన్లు ఉపయోగించిన ప్రైవేటు వ్యక్తులు. వారిని గుర్తించి పట్టుకున్న స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. హుటాహుటిన మాజీ సీఎం నివాసం వద్దకు చేరుకున్న దేవినేని అవినాష్, ఇతర నాయకులు. డ్రోన్లు ఉపయోగించి రహస్యంగా వీడియో చ
మాజీ సీఎం కష్టం పగవాడికి కూడా రావొద్దని అన్నారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. తాజాగా.. మరోసారి చంద్రబాబుపై ఆయన విరుచుకుపడ్డారు. కరకట్టలోపల నిర్మించిన చంద్రబాబు ఇళ్లు.. కృష్ణానదిలో మునిగిపోయిందని.. ఇళ్లు విడిచి ఆయన హైదరాబాద్కు పారిపోయారని ఎద్దేవా చేశారు. అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే.. ఇలానే ఉంటుందని ఆరోపించారు. ఈ సందర్భ�
శాసనమండలిలో కృష్ణా జిల్లా కరకట్ట అక్రమాల తొలగింపుపై వాడీ వేడీగా చర్చ కొనసాగుంది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కరకట్ట వెంట ఉన్న 26 కట్టడాలకు నోటీసులిచ్చారని, చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడమేనని, నోటీసులు వచ్చాక తదుపరి చర్యలుంటాయని అన్నారు. గతంలో జరిగిన తప్పును సరిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమన్నార�
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు పార్టీ సీనియర్ నేతలు. చంద్రబాబు నివాసానికి నోటీసులు, ప్రభుత్వ చర్యలు, విద్యుత్ ఒప్పందాలు, సీఆర్డీఏపై ప్రభుత్వ నిర్ణయాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా ప్రజావేదిక కూల్చివేత మొదలు.. చంద్రబాబు నివాసానికి నోటీసులను ఆ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. గత ప్రభుత్వాల కంటే తమ ప్రభుత్�