తెలుగు వార్తలు » Chandrababu condemns attack on TDP Leaders
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఆయనతో పాటు బోండా ఉమ, బుద్ధా వెంకన్న, సీపీఐ రామకృష్ణ ఆఫీస్ ముందు బైఠాయించారు.