రేపిస్టులకు, ఆడవాళ్ళపై దాడలకు తెగబడే మృగాళ్ళను వెంటనే ఉరి తీయాలన్న డిమాండ్లు తరచూ వింటూ వున్నాం. దిశ ఉదంతం తర్వాత పలువురు నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కానీ, బహిరంగంగా కాదు కదా.. కనీసం జైళ్ళలోను నేరస్థులను ఉరి తీసే పరిస్థితి ఇప్పుడు దేశంలో లేదు. ఎందుకంటారా ? వివరాలు తెలుసుకుంటే ఇదా ఇప్పటి పరిస్థితి అ
తెలంగాణలో సంచలన రేపిన ఈఎస్ఐ స్కామ్లో ఆరోణలు ఎదుర్కొంటున్న ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణం వ్యవహారంలో ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మా, వసంత, రాధిక, హర్షవర్ధన్తో పాటు మరో ఇద్దరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం పద్మ చంచల్గూడ జ�
నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టయి చంచల్గుడా జైలులో ఉన్న టీవీ9 బహిష్కృత సీఈవో రవిప్రకాష్ పై మరో కేసు నమోదైంది. నకిలీ ఐడీ కేసులో రవిప్రకాష్ పై మరో కేసు నమోదు చేశారు. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఐడీ కార్డు క్రియేట్ చేసినట్టుగా పోలీసులు తేల్చారు. ఐ ల్యాబ్ ఇచ్చిన పిర్యాదులో ఈ కేసు నమోదు చేశారు. రవిప్ర�
టీవీ 9 బహిష్కృత సీఈవో రవిప్రకాశ్ ను విచారించేందుకుగాను 10 రోజులు తమ కస్టడీకి అప్పగించాలంటూ.. హైదరాబాద్ నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టులో వాదనలు ముగిశాయి. రేపు నాంపల్లి కోర్ట్ తీర్పు ఇవ్వనుంది. రూ.18 కోట్లను అక్రమంగా డ్రా చేశారంటూ రవిప్రకాశ్ పై టీవీ 9 యాజమాన్యం బంజ�
ఆదాయానికి మించి అక్రమాస్తులు కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య రెండు రోజుల ఏసీబీ కస్టడీ శనివారంతో ముగిసింది. దీంతో ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. ఇటీవల ఏసీబీ సోదాల్లో లావణ్య ఇంట్లో లభ్యమైన నగదును చూసి షాక్ తిన్నారు. ఈ తనికీల్లో దాదాపు రూ.93లక్షల నగదు, భారీ ఎత్తున బంగా�