ఆన్ లైన్ నేరాలు విపరీతంగా పెరిగిపోయి ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ అనేది యావత్ ప్రపంచానికే ఛాలెంజింగ్గా మారింది. ఈ నేపథ్యంలో భారత దేశానికి పాయినీర్లా ఉండే పాలసీ
సరిహద్దు దేశాలతో ఎప్పడు కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ కంట్రీ చైనాకు ‘క్వాడ్’ దేశాలు గట్టి సవాల్ విసిరాయి. బంగాళఖాతంలో భారీ మలబార్ నావికాదళ విన్యాసాల్లో పాల్గొన్నాయి.
కరోనా వైరస్ కారణంగా తమ సంస్థ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఎయిరిండియా ప్రకటించింది. అయితే తమ విమాన సర్వీసులు కొనసాగేలా చూసేందుకు ఉద్యోగులకు వేతనం లేకుండా సెలవు పద్దతి పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ..