మీరు భోజన ప్రియులైతే మీకో గుడ్ న్యూస్... భాగ్యనగరంలోని ఓ రెస్టారంట్ బంపరాఫర్ ప్రకటించింది. మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే కడుపునిండుగా పుష్టిగా తినవచ్చు..
ఒక్క థాలీతో లక్షాధికారి అయిపోయాడు ఓ యువకుడు. ఎలా అంటారా... ఇదిగో ఇలా.. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ఒక రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ రెస్టారెంట్లో వడ్డించే థాలీని తినగలిగే కస్టమర్లకు అక్షరాల లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. ప్రత్యేక హోదా సాధించేందుకు తమ పార్టీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమన్నారు. వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసేందుకు ముందుకు రావాలని ఛాలెంజ్ విసిరారు.
సాధారణంగా బర్గర్లలో చికెన్, ఛీజ్, వెజ్ అంటూ ఎన్నో రకాల వెరైటీలుంటాయి. అయితే పంజాబ్లోని లూథియానాకు చెందిన ఒక వీధి వ్యాపారి వెరైటీగా బంగారం పూతతో బర్గర్లను తయారుచేస్తున్నాడు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ మనిక్కం ఠాగూర్ ఇవాళ సంచలన కామెంట్స్, సవాళ్లు విసిరారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా దళిత ముఖ్యమంత్రిని చేసింది ఒక్క కాంగ్రెస్ పార్టీనే