తెలుగు వార్తలు » Chakothi
రాజస్థాన్లోని చురు ప్రాంతంలో ప్రధాని మోడీ ర్యాలీ నిర్వహించారు. మాజీ సైనికోద్యోగుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలిసారి భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చేసిన దాడిపై స్పందించారు. ఈ రోజు సంబరాలు చేసుకోవాల్సిన రోజని ప్రధాని మోడీ అన్నారు. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉందన్న నమ్మకాన్ని ఇస్తున్నాను. భార�
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి భారత వైమానిక దళం ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి చొచ్చుకుపోయి ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఇందులో 200కి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు వార్తలొస్తున్నాయి. అయితే పాక్ మాత్రం విభిన్నంగా స్పందించింది. సరిహద్దు రేఖను దాటి పాకిస్థాన్లోకి వచ్చిన భారత విమానాలను తిప్పి కొ�
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి భారత వైమానిక దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి చొచ్చుకెళ్లి బాంబుల వర్షం కురిపించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలు వందల సంఖ్యలో ఉన్నాయి. పుల్వామా ఉగ్రదాడి పరిణామాల క్రమంలో వాటి గురించి తమకు తెలిసిందని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్�