తెలుగు వార్తలు » Chaiman
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వాసుదేవ దీక్షితులు కన్నుమూశారు. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా వాసుదేవ దీక్షితులు పనిచేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మరణించారు. 76 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు �