‘చాయ్ తాగడం తగ్గించండి.. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడండి’ అంటూ పాకిస్తాన్ మంత్రి ఎహ్సాన్ ఇక్బాల్ ఆ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవును, ఈ విజ్ఞప్తి వెనుక రాబోయే విపత్తు నుంచి బయటపడాలనే తాపత్రయం కనిపిస్తోంది.
మన సొంత వాహనంలో ప్రయాణించేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఆపుకోవచ్చు. బస్సులు లాంటి ప్రజారవాణా వ్యవస్థల్లోనూ ఇలాంటి సదుపాయం ఉంటుంది. అంతెందుకు బస్సు డ్రైవర్లు ఎంతో మంది టీ లేదా టిఫిన్ చేద్దామని
టీ (Tea) తాగితే మనసుకు కలిగే ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. ఒత్తిడికి గురైన వారు ఎందరో టీ తాగుతూ రిలాక్స్ అవుతూ ఉంటారు. అందులో ఇరానీ చాయ్(Irani Chai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రుచిలో అమోఘంగా...
నిద్రమత్తు వదులుతుందని కొందరు.. మరింత ఉత్సాహం నింపుతుందని ఇంకొందరు చాయ్ లాగిస్తుంటారు. అంతే కాదు.. చాయ్ తాగారా బాయ్ అంటూ సాంగు సింగుతుంటారు. అలాంటి చాయ్కు ఓ చరిత్ర ఉంది.
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే మదన్ మిత్ర... ఆదివారం చాయ్ వాలా అవతారం ఎత్తారు. తన అభిమానులు, ప్రజలకు టీ ఇచ్చారు. దాని ధర రూ.15 లక్షలు అని చెప్పారు. అందరూ హాయిగా ఆ టీ తీసుకున్నారు. ఆనందంగా తాగారు.
మట్టి పాత్రలు తయారు చేసే వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ గ్లాసులో కాకుండా.. మట్టి గ్లాసులో ఛాయ్ పప్లై చేసేలా చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు కేంద్ర రవాణా, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశ�
ఎప్పుడూ తన పార్టీ కార్యకర్తలకూ, ప్రజలకూ దగ్గరగా ఉండే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. సిరిసిల్ల పర్యటనకి వెళ్లి వస్తూ… గజ్వేల్ వద్ద ఓ చిన్న చాయ్ దుకాణం దగ్గర ఆగారు. ఆయన్ని చూడగానే… దుకాణ యజమాని మొదట ఆశ్చర్యపోయాడు, తర్వాత ఆనందంతో పొంగిపోయాడు. కేటీఆర్… ఆ దుకాణంలోకి �