ఇంగ్లండ్ ఓపెనర్ బ్యాట్స్మెన్ జాసన్ రాయ్ 36 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వెస్టిండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు వార్మప్ మ్యాచ్లో అతను ఈ ఫీట్ చేశాడు.
భారత బ్యాటర్ చెటేశ్వర్ పుజారా గత కొద్ది రోజులుగా సెంచరీ చేయడం కోసం ఇబ్బంది పడుతున్నాడు. అతడు జనవరి, 2019లో సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాపై 193 పరుగులు చేసిన తర్వాత టెస్టు క్రికెట్లో సెంచరీ చేయలేదు. అతను సెంచరీ చేసి దాదాపు మూడేళ్ల అవుతుంది....
అభివృధ్ది జరగాలంటే ఆమూలాగ్రంగా సంస్కరణలు చేపట్టవలసిన అవసరం ఎంతో ఉందని ప్రధాని మోదీ అన్నారు. గత శతాబ్దంలోని కొన్ని చట్టాలు ప్రస్తుత తరుణంలో భారంగా మారాయని ఆయన చెప్పారు. వివిధ రంగాల్లో వీటి ఆవశ్యకత ఎంతో..
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్19 (కరోనా వైరస్).. ఈ శతాబ్ధంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. చైనాలో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వెయ్యి మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో నలభై మూడు వేలమంది ప్రస్తుతం ఈ వైరస్ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అంతే కాకుండా.. ఈ వైరస్ 27 దేశాలకు వ్యాపించింది. �
హీరోయిన్ సాయి పల్లవి మలయాళంలో ‘అతిరన్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఫహద్ ఫైసల్ హీరోగా నటిస్తున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారట చిత్ర నిర్మాతలు. కాగా ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనుంది