తెలుగు వార్తలు » Centre
కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద రైతు చట్టాలు అన్నదాతలకు డెత్ వారంట్లని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. యూపీ లోని మీరట్ లో ఆదివారం జరిగిన కిసాన్..
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు భద్రతను కేంద్రం కుదించినట్టు తెలుస్తోంది. ఆరుగురు కమెండోలలో నలుగురిని తొలగించినట్టు..
త్వరలో ఢిల్లీ మార్చ్ కు పిలుపునిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు. ఈ ఆందోళన సందర్భంగా నాలుగు లక్షలు కాదు..40 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామని ఆయన చెప్పారు.
బెంగాల్ రాష్ట్రం మార్పును కోరుతోందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్ర సంక్షేమ పథకాల అమలును ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..... తమ ప్రభుత్వాన్ని విపక్ష అన్నా డీఎంకే, ఏఐఎన్ ఆర్ సీ తోడ్పాటుతో పడగొట్టేందుకు యత్నిస్తోందని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి..
నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్ ల నియంత్రణకు సంబంధించి ఏదో ఒక చర్య తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామని కేంద్రం..సుప్రీంకోర్టుకు తెలిపింది.
రైతుల ఆందోళన విషయంలో వ్యవసాయ చట్టాలను సమర్థించేట్టు ట్వీట్స్ చేయాల్సిందిగా లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్ వంటి సెలబ్రిటీలను..
ప్రజలను హింసకు రెచ్చగొట్టే టీవీ కార్యక్రమాలను కట్టడి చేసేలా ఇందుకు సంబంధించిన చట్టాలను కట్టుదిట్టం చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.
పాత వాహనాలపై గ్రీన్ టాక్స్ విధించాలన్న ప్రతిపాదనను కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదముద్ర వేశారు..
నూతన బడ్జెట్ లో ప్రభుత్వం కోవిడ్ (కరోనా వైరస్) పై కొత్తగా సెస్ విధించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అదనపు నిధుల సేకరణే