దాదాపు 40 రోజుల పైగా లాక్ డౌన్ అనంతరం రైల్వే శాఖ రేపటి నుంచి పలు ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన కీలక ప్రకటన విడుదల చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి దేశంలో 15 గమ్యస్థానాలకు మొత్తం 30 సర్వీసులను నడపనుంది. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగర్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్�
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 ఎన్జీవోలను విదేశీ నిధుల నియంత్రణ చట్టం 2010 సెక్షన్ 14 కింద రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇకపోతే ఈ బ్యాన్ చేసిన ట్రస్ట్లు తెలంగాణలో 90 ఉండగా.. ఆంధ్రప్రదేశ్లో 168 ఉన్నాయి. అంతేకాకుండా వీటిల్లో 90 శాతం ఎన్జీవోలను క్రిస్టియన్ మతస్థులు చేపడుతున్నవి కావడం విశేషం. ఇందులో వైఎస్ విజయమ్మ పేర