ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోకుండా భారత్కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు విమానాశ్రయాల్లో తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రం వెల్లడించింది.
కరోనా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ఈఎస్ఐ చందాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. వారందరికీ కూడా జీతంలో 50 శాతం నిరుద్యోగ భృతిగా చెల్లిస్తామని..
విమాన ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. ఇక నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో మీల్స్కు అనుమతులు ఇస్తూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ మెయిల్, ఎక్స్ప్రెస్, సబర్బన్, ప్యాసింజర్ సర్వీసుల రద్దును..