8 Years of Modi Government: మే 26వ తేదీన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ ఎనిమిదేళ్లు సంబరాలు చేసుకోవడంతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ సన్నాహాలు ప్రారంభించింది.
ఎనిమిదేళ్ల కాలంలో ప్రధాని మోడీ.. దేశ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం, అన్ని వర్గాల భద్రత, సంక్షేమానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘సబ్ కా సాత్- సబ్ కా వికాస్, -సబ్ కా విశ్వాస్’ అనే నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకెళ్లేలా పలు సంస్కరణలు చేపట్టారు.
గత ఎనిమిదేళ్లలో (8 Years of Modi Government) నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత పరంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు నేరుగా ప్రయోజనం కల్పించింది.
స్వాతంత్ర్యం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత కూడా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ భారతదేశానికి సవాలుగా మిగిలిపోయింది. దేశంలో 2013లో పూర్తి టీకా కవరేజీ సుమారు 58% ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
అదేంటో గాని కొత్తగా.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో పొలిటికల్ వార్ మరింత ముదిరింది. ఇప్పటికే చంద్రబాబు కేంద్రంపై, ఈసీపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అధికారుల బదీలీలు సహా పలు అంశాల్లో వైసీపీకి మేలు జరిగేలా ఈసీ, కేంద్రం వ్యవహరించాయని టీడీపీ వాదన. కాగా మరో అంశంపై టీడీపీ ఆందోళలను ఉదృతం చేసే అవకాశం కనిపిస్తుంది. తాజాగా వై