సాధారణంగా కొందరు అమ్మవార్లకు జంతుబలి ఇస్తుంటారు. కొందరు కోళ్లు, మేకలు, పొట్టేలు, దున్నలను బలి ఇస్తుంటారు కానీ, ఓ చోట అమ్మవారికి పందిని బలిస్తారట. వినడానికి వింతగా అనిపించినా..
Salon Woner Free Services: సాధారణంగా ఆడ పిల్ల పుట్టిందంటే చాలు తల్లిదండ్రులు కాస్త నిరుత్సాహ పడుతుంటారు. అయితే మధ్యప్రదేశ్కు చెందిన ఓ మహిళ ఆడ పిల్లకు ...
రాబోతున్నవి సంక్లిష్టమైన రోజులు.. ఏ మాత్రం అప్రమత్తత లేకపోయినా కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉంది.. ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.. వాటితో పాటే బతుకమ్మ పండుగ..
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై కరోనా ప్రభావం పడుతోంది. పంద్రాగస్టు వేడుకలు ఈ సారి ప్రగతి భవన్లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రగతి భవన్లోనే నిర్వహించవచ్చని తెలిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లోనే పతాకావిష్కరణ చేయనున్నట�
సార్వత్రిక ఎన్నికల్లో కమల దళం భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏడు దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడ్డాయి. అయితే ఈ రోజును మోదీ దివస్గా జరుపుకోవాలని రాందేవ్ బాబా పిలుపునిచ్చారు. ఈ లోక్సభ ఎన్నికల్లో కోట్లాది మంది ప్రజల నమ్మకంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గెలిచారని కొనియాడారు. ఓ వైపు మహాకూటమి, ఇంకో వ