ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో భారీగా మద్యం(Wine) స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల(Central Election Commission) సంఘం వెల్లడించింది. 85 లక్షల లీటర్లకు పైగా వైన్ ను....
పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా డిజిటల్ ప్రచారాలపై ఎక్కువ దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఈ నేపథ్యంలోనే జనవరి 15 వరకు అన్ని రకాల బహిరంగ సభలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది.
Badvel By Election: కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ బీజేపీ నేతలు కలిశారు. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఫిర్యాదు చేశారు...
Mamata Banerjee Bhabinipur : దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో దేశంలో మరో ఉప ఎన్నికల సంగ్రామానికి షెడ్యూల్ విడుదలైంది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో
తెలంగాణలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల రంగంలోకి దిగబోతున్నారు.
Telangana: తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 159 బార్లకు మార్గం సుగమం అయింది. బార్ రెస్టారెంట్ల డ్రా నిర్వహణకు రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ ఆటంకం తొలగిపోయింది. తెలంగాణ ఎక్సైజ్శాఖ విజ్ఞప్తి..
భర్త ఆదాయం ఎంతో తెల్సుకునే హక్కు భార్యకు ఉందని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ప్రకటించింది. తన భర్త ఆదాయ వివరాలను తెలియజేయాలని రాజస్థాన్ జోధ్పూర్కి చెందిన రెహ్మత్ బాను ఆదాయపన్ను శాఖను కోరగా....