అతడు తన పొలంలో వరి పంట కోసి.. ధాన్యం నూర్పిడి చేశాక.. మిగిలిన గడ్డిని పశువుల గ్రాసం కోసం ఇంటికి తీసుకువచ్చి వాము వేసేవాడు. అయితే ఊహించని విధంగా అతడి గడ్డివాము ప్రతి ఏటా తగలబడుతుంది.
పోలీసులు ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నా, హెచ్చరికలు జారీ చేస్తోన్నా దొంగలు ఆగడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా తమ చేతివాటం చూపిస్తూనే ఉన్నారు.
ఫర్నీచర్ షాపులో పనిచేస్తున్న ఓ యువకుడు.. తాను పనిచేస్తున్న షాప్తో పాటు పక్కనే ఉన్న మరో 8 షాపుల ముందు పెట్టిన సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లాడు. ఇతను చేసిన పనికి అసలే బేరాలు..
హైదరాబాద్ నగరంలోని సింగరేణి కాలనీకి చెందిన చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హతమార్చిన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే నిందితుడి ఆచూకీ కోసం రివార్డు సైతం ప్రకటించిన పోలీసులు.. ప్రత్యేక బృందాలతో గాలింపుచర్యలు చేపట్టారు.
Traffic Violations: ట్రాఫిక్ నిబంధనలు రోజురోజుకు కఠినతరం అవుతున్నాయి. ఇక నిబంధనలు పాటించని వాహనదారులకు కొరఢా ఝులిపించనున్నారు అధికారులు. దీంతో కేంద్ర..
ఒకే రోజు 2,058 కమ్యూనిటీ సీసీ టీవీ కెమెరాలను డీజీపీ మహేందర్రెడ్డి, సీపీ సజ్జనార్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గచ్చిబౌలి పోలీస్స్టేషన్ వేదికైంది.
CC Cameras In HYD: అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు...
హత్రాస్ కుటుంబానికి యూపీ ప్రభుత్వం మూడంచెల భద్రతను కల్పించింది. 24 గంటలూ సెక్యూరిటీతో బాటు ఆ ఫ్యామిలీ ఇంటి బయట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఆరుగురు మహిళా పోలీసులను..
ఢిల్లీలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తుంది. రోజురోజుకీ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కరోనా రోగులను పశువులకన్నా హీనంగా చూస్తున్నారని..
హైదరాబాద్లో ఇటీవల జరిగిన దిశ ఘటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మహిళలకు రక్షణ కల్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో రాత్రి సమయాల్లో మహిళలు గమ్యస్థానానికి చేరుకునేందుకు పోలీసులే పలు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ఇక దేశ రాజధాని ఢిల్ల