అమెరికాలో ఉన్నత విద్యను కొనసాగిస్తూ తన తోటివారికి ఆదర్శంగా నిలించింది. కానీ, ఇంతలో కరోనా కారణంగా స్వదేశానికి రావడమే తన పాలిట శాపమైంది. ఇద్దరు ఆకతాయి కుర్రాళ్ల వెకిలిచేష్టలకు ఆమె ప్రాణాలు బలయ్యాయి. ఆమెపై కోటి ఆశలు పెట్టుకున్న కుటుంబానికి గర్భశోకాన్ని మిగిల్చి వెళ్లిపొయింది.