ఏపీలోని కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతిచెందారు. రెండు నెలల క్రితం ఇద్దరు మహిళలను పిల్లి కరవగా.. వారిద్దరు ఒకే రోజున మరణించిన దుర్ఘటన జిల్లాలోని మొవ్వ మండలం వేములమడలో చోటుచేసుకుంది.
Two women killed by cat bite: ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతిచెందారు. రెండు నెలల క్రితం ఇద్దరు మహిళలను పిల్లి కరవగా..