ఏటీఎం నుండి రూ. 500 విత్డ్రా చేస్తే.. రూ. 2,500 వచ్చాయి. అడిగిన దాని కంటే ఐదు రెట్లు ఎక్కువ కరెన్సీ నోట్లను వెదజల్లింది ఆ ఏటీఎం. అలా ఒక్కసారి, రెండు సార్లు కాదు.. నాలుగైదు సార్లు జరిగింది.. ఇంకేముంది.. ఈ వార్త క్షణాల్లో
అకస్మాత్తుగా కొందరికి భారీ నగదు దొరకడం అప్పుడప్పుడూ వింటూనే ఉన్నాం. కొన్ని చూసే ఉంటాం. ఇలాంటివి జరిగినప్పుడు అంతా ఆశ్చర్యపోతుంటారు. అయితే, 15 ఏళ్ల బాలుడి విషయంలోనూ అచ్చం ఇలాంటి సీన్ జరిగింది. కానీ..
డెబిట్ కార్డు లేకపోయినా ఏ బ్యాంకు ఏటీఎం నుంచి అయినా డబ్బులు డ్రా చేసుకునే విధానం త్వరలోనే అమల్లోకి రానుంది. యూపీఐ విధానంలో అన్ని బ్యాంకు శాఖలు, ఏటీఎంల నుంచి సులభంగానే డబ్బులను డ్రా చేసుకోవచ్చు. కార్డు స్కీనింగ్, కార్డు క్లోనింగ్ తో
కరీంనగర్ జిల్లాలో వడ్డీ వ్యాపారులపై కొరఢా ఝళిపిస్తున్నారు పోలీసులు. ఐదు, పది రూపాయల వడ్డీ వసూలు చేస్తూ బాధితులను పీల్చిపిప్పి చేస్తున్న ఫైనాన్స్ వ్యాపారుల భరతం పడుతున్నారు.
Panchalingala Check Post: అక్రమంగా రవాణా చేస్తున్న కోట్ల విలువైన బంగారం.. నగదును చూసి కర్నూలు జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు (SEB) పోలీసులు షాకయ్యారు. తనిఖీల్లో రూ. 5 కోట్లకు పైగా విలువచేసే
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ATM కార్యకలాపాల భద్రతను మెరుగుపరచడానికి గణనీయమైన సవరణలు చేసింది. మీరు ATM నుండి ఎటువంటి అవాంతరాలు లేని నగదు ఉపసంహరించుకోవాలంటే మీరు ఈ మార్గదర్శకాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం...
ఇంటికి ఉత్తరాలే కాదు.. పొదుపు ఖాతాలోని డబ్బును కూడా ఉచితంగా ఇంటికే తెచ్చి ఇస్తామంటోంది పోస్టల్ శాఖ. మీ ఖాతా ఎక్కడున్నా.. అవసరమయ్యే మొత్తం చేరవేస్తామంటోంది. పోస్టల్ పొదుపు ఖాతాలోనివే కాదు..
Demonetisation: కేంద్ర ప్రభుత్వం పాత నోట్ల రద్దు నేటికి ఐదేళ్లు పూర్తయింది. దేశంలో నల్లధనాన్ని వెలికితీయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2016, నవంబర్ 8న..
Note Ban: వ్యవస్థలో పేరుకుపోయిన నల్లడబ్బును పూర్తిగా తొలగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం నోట్ల రద్దు. నవంబర్ 8, 2016లో కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో..
తల్లి ఇంట్లో దొంగతనం జరిగింది. చేసింది ఎవరో కాదు.. కన్న బిడ్డలే. హైదరాబాద్ నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన అందర్నీ షాక్కి గురిచేసింది. తల్లి అనారోగ్యాన్ని క్యాష్ చేసుకున్న..