అమరావతినే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఉండాలంటూ భూములిచ్చిన ఆప్రాంత రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు నేటికి 300 రోజులకు చేరాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండు వరుస ట్వీట్లు చేశారు. “రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ప్రజలు చేస్తోన్న ఉద్యమానికి 300 రోజులు. ఉద్యమంలో 92 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులయ్యార�
ఏపీలో రాజధాని తరలింపు వివాదం కొనసాగుతోంది. రాజధాని తరలింపు ఆపాలంటూ అమరావతి ప్రాంత ప్రజలు గత కొన్ని రోజులుగా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. వారికి వివిధ పార్టీ నాయకుల మద్ధతు కూడా లభిస్తోంది. తాజాగా గుంటూరు చినకాకాని దగ్గర జాతీయ రహదారి దిగ్భంధం కార్యక్రమానికి అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో ఆందోళనకారులను పోలీస
రాజధాని నగరం అమరావతి నిర్మాణంలో టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను నమ్మవద్దని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బి సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునే కేబినెట్ సమావేశానికి ఒక రోజు ముందు సిఆర్డిఎ కార్యాలయంలో బొత్స ప్రసంగించారు. 13 �
రాజధాని రైతుల పోరాటం కొనసాగుతోంది. రైతుల రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్ళూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. తాము శిబిరాల్లోంచి కదిలేది లేదంటూ రాజధాని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సమయం ముగిసింది శిబిరం ఖాళీ చేయాలనీ పోలీసులు కోరుతున్నారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోను శిబిరాల్లోంచి కదిలేది లేదంటు�
ఏపీ అసెంబ్లీలో తొమ్మిది మంది టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ లిస్ట్లో నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, వెలగపూడి రామకృష్ణ బాబు, బెందాళం అశోక్, మద్దాల గిరిధర్ రావు, బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్య ప్రసాద్, వై సాంబశివరావు, జి రామ్మోహన్ రావు ఉన్నారు. సభ జరగకుండా అడ్డుకుంటున్నారని, సభా కార్యక్రమాలకు విఘాతం కల�
రాజధాని అమరావతి ప్రాజెక్ట్ విషయంలో సింగపూర్ ప్రతినిధులు ఎందుకు వైదొలిగారన్న దానిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టతను ఇచ్చారు. అసెంబ్లీలో రాజధానిపై జరిగిన చర్చలో భాగంగా మాట్లాడిన బొత్స.. రాజధానిపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అసత్యాలేనని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత సింగపూర్ ప్రతినిధులు రెండు, మూడు సార్లు �
రాజధాని ప్రాంతంలో టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బాబు ఈ పర్యటనను ప్రారంభించగా.. బస్సులు, కార్లలో టీడీపీ నేతలు ఆయన వెంట వెళుతున్నారు. అయితే మార్గమధ్యంలో ఆయన కాన్వాయ్పై ఆందోళనకారులు రాళ్లు, చెప్పులు విసిరారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వారు నినాదాలు చేశ
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ రాజధానిపై మంత్రి బొత్స చేసిన కామెంట్లు అప్పట్లో హాట్టాపిక్గా మారాయి. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోకుండానే రాజధాని ఏర్పాటుకు సిద్ధమైందని బహిరంగంగా బొత్స విమర్శించారు. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో రాజధానిని తరలిం�
రాజధాని అమరావతి సహా పట్టణాభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జీఎస్ రావు కన్వీనర్గా ఉండబోతున్న ఈ కమిటీలో ప్రొ. మహవీర్, డా. అంజలీ మోమన్, ప్రొ. శివానందస్వామి, ప్రొ.కె.టి. రవీంద్రన్, డా.కె.వి. అరుణాచలం సభ్యులుగా ఉన్నారు. వీరంతా అమరావతి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై విశ్లేషణ చేయనున్నారు. ఈ సభ్యులంతా పట్టణా�
తెలంగాణ రాజధాని హైదరాబాద్పై కేంద్రం ప్రత్యేక శ్రద్ధను పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగ్యనగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబోతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక ఇదే విషయాన్ని మాజీ ఎంపీ చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు కేంద్రం ప్రణాళిక�