రాజధాని అభివృద్ధి కోసం నిధులు సేకరించేందుకు అమరావతిలో(Amaravathi) భూములు అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు(High Court) ఆదేశాలతో అమరావతి అభివృద్ధి కోసం నవులూరు, పిచ్చుకలపాలెంలో 14 ఎకరాల భూమి అమ్మకానికి...
Chandrababu Naidu fire on Guntur People : కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ప్రాంత ప్రజలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో..
అమరావతిలో మరోసారి రాజధాని రచ్చ మొదలైంది. అధికార విపక్ష నేతలు మాటల యుద్ధం ప్రారంభించారు. రాజధానిపై నిపుణుల కమిటీ చర్చించి ఓ నివేదిక ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి అమరావతి రాజధాని నిర్మాణం వార్తల్లో నిలిచింది. శుక్రవారం టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ నిర్వహించిన బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్లో ఇదే అంశంపై హాట్ డి
టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పుపై ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీలో చేరాలనుకుంటే తనను ఎవరూ ఆపలేరంటూ బాంబు పేల్చారు. అయితే ఆయన పార్టీ మారుతున్నారంటూ గత కొంతకాలం నుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆయన పార్టీ మారడంపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఏపీలో �