ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్కు వేలాది మంది నటినటులు హాజరై తళుక్కుమంటున్నారు.
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలు అంగరంగా వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకలకు ఇండియన్ సెలబ్రెటీస్ హాజరయ్యారు.. ఇందులో ముఖ్యంగా బాలీవుడ్ అందాల తారా ఐశ్వర్య రాయ్ .. ప్రిన్సెస్ లా మెరిసింది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా రెడ్ కార్పెట్పై ఉక్రెయిన్కు చెందిన ఓ నటి.. దుస్తులు విప్పేసి వినూత్నంగా నిరసన తెలిపింది.
అత్యంత ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పూజాకు చేదు అనుభవం ఎదురైందట.. వేడుకలకు వెళ్తూ తన లగేజీ మొత్తాన్ని పోగొట్టుకున్నాంటూ చెప్పుకొచ్చింది పూజా
Tamannaah: అంతర్జాతీయంగా సినిమా రంగంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు (Cannes Film Festival) ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఈవెంట్లో పాల్గొనాలని నటీ, నటులు అందరూ ఇష్టపడుతుంటారు...
Akshay Kumar: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్కి రెండోసారి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అక్షయ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి దూరంగా ఉండనున్నాడు. ఈ సమాచారాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంపై కరోనా ప్రభావం పడింది. ఈ వైరస్ కారణంగా అగ్రదేశాల స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. సినీ రంగంపై కూడా కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపింది.
చైనాలోని వుహాన్ నగరంలో ప్రారంభమైన కరోనావైరస్ ఇప్పుడు 134 దేశాలకు వ్యాపించింది. దీని కారణంగా ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 5000 మంది మరణించారు. లక్షకు పైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ప్రభావంతో