Indian Railways Info: ‘జవాద్’ తుఫాను కారణంగా పలు రైలు ప్రయాణాలను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 2, 3, 4 నాలుగు తేదీల్లో దాదాపు 50కి పైగా రైళ్ల రాకపోకలను రద్దు చేశారు.
కరోనా మహమ్మారి మానవ మనుగడకే కాదు… జగతికి వెలుగునిచ్చే సూర్యుడిని సైతం వదలడం లేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంపై కరోనా ఎఫెక్ట్ పడింది. ప్రతి ఏటా ఆలయ గర్భ గుడిలో జరిగే అద్భుత సన్నివేశానికి కరోనా ఆటంకంగా నిలిచింది. శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి ఏటా మార్చి నెలల�
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా రెగ్యులర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది భారత రైల్వేశాఖ. సాధారణ మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్, సబర్బన్ సర్వీసులతో సహా అన్ని సర్వీసు రైళ్లను ఆగస్టు 12 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే బోర్డు గురువారం ప్రకటించింది.