టీమిండియా క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సిఎసి) ఛైర్మన్గా భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి నియమితులయ్యారు. ఇటీవల చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్ ఖోడాల పదవీ కాలం ముగియగా.. వారి స్థానాల భర్తీ కోసం భారత
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్దేవ్ బీసీసీఐ క్రికెట్ సలహా కమిటి(సీఏసీ) చీఫ్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు సుప్రీమ్కోర్టు నియమించిన క్రికెట్ పాలక మండలికి ఆయన ఈ మేరకు ఈమెయిల్ పంపిచారు. అయితే రాజీనామాకు గల కారణాన్ని కపిల్ వెల్లడించలేదని సమాచారం. రెండు రోజుల క్రితమే సీఏసీ సభ్యురాలు శాంత రంగస్వామి సైతం �
ఇటీవలే కపిల్ దేవ్ నాయకత్నంలోని క్రికెట్ సలహా కమిటీ టీమిండియా హెడ్ కోచ్గా రవిశాస్త్రిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో హెడ్ కోచ్గా రవిశాస్త్రికి బీసీసీఐ మరో రెండేళ్లు పొడిగింపు ఇచ్చింది. కొత్త ఒప్పందం ప్రకారం రవిశాస్త్రికి సుమారు 20 శాతం మేర జీతం పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వేతనం ఏడాద
ప్రపంచకప్లో భారత్ ఓటమిపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి, సలహా కమిటీకి వివరణ ఇచ్చారు. కోచ్ ఎంపిక సమయంలో వరల్డ్కప్లో భారత్ ఎందుకు ఓడిపోయిందంటూ కపిల్దేవ్ నేతృత్వంలోని సలహా కమిటీ ప్రశ్నించగా అందుకు స్పందిస్తూ.. తాను కోరుకున్న ఆటగాళ్లను ఎంపిక చేయలేదని, ఆటగాళ్ల ఎంపికలో సెలక్టర్లు కోచ్ సలహాలు, సూచనలు తీసుకోవాలి అని చెప్�
టీమిండియా కోచ్ ఎంపిక దాదాపు పూర్తయ్యింది. మరోసారి ప్రస్తుత కోచ్ రవిశాస్త్రికే పదవి దక్కింది. ఆరుగురిని ఇంటర్వ్యూలకు పిలిచిన కపిల్ దేవ్ ఆధ్వర్యంలోని క్రికెట్ సలహా కమిటీ… చివరకు శాస్త్రినే కోచ్గా ఎంపికచేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత కెప్టెన్ కోహ్లీ మొదట్నుంచి రవిశాస్త్రి�
మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఇవాళ టీమిండియా హెడ్ కోచ్కు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) నేతృత్వంలో ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇవాళ రాత్రి 7 గంటలకు బీసీసీఐ ప్రధాన కార్యాలయంలోనే మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. కొత్త ప్రధాన కోచ్ ఎవరన్న విషయ
ప్రపంచకప్ తర్వాత టీం ఇండియా కోచ్, సపోర్టింగ్ స్టాఫ్ పదవుల కోసం బీసీసీఐ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. భారత జట్టు కోచ్ పదవికి దరఖాస్తు చేసిన అందరినీ వడబోసి సుమారు ఆరు మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేశారని సమాచారం. అయితే ఈ ఇంటర్వ్యూలు ఆగస్టు 13, 14వ తేదీల్లో జరగాలి. కానీ పేపర్ వర్క్ ఇంకా మిగిలి ఉండటంతో ఆగస్టు 15 తర్వ