కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకోబోయే తాజా నిర్ణయంతో కేబుల్ టీవీ యూజర్లు, ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది.
కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు గుడ్ న్యూస్. త్వరలోనే కేబుల్, డీటీహెచ్ చార్జీలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చానెల్ ప్రైసింగ్, బొకే ప్రైసింగ్ సహా చార్జీలన్నింటినీ సమీక్షించాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు కొన్ని కారణాలతో ఎక్కువ రేట్లు ఉన్నాయని.. ఇప్పుడు పరిస్థి
న్యూఢిల్లీ: ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త నియమ, నిబంధనలను పాటించని కేబుల్ టీవీ, డీటీహెచ్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) హెచ్చరించింది. చందాదారులు, కేబుల్ నిర్వాహకుల వ్యవస్థలను త్వరలోనే ఆడిట్ చేయనున్నట్లు తెలిపింది. ‘వినియోగదారుడి ఇష్టాయిష్టాలే అంతిమం. అందులో