సామాజిక న్యాయం జరిగే క్రమంలో కొంతమంది నేతలకు కేబినెట్లో అవకాశం దక్కలేదు. పదవులు ఆశించిన బాలినేని, పిన్నెల్లి, ఉదయభాను, కోటంరెడ్డి, కరణం ధర్మశ్రీ, సుచరిత, అన్నా రాంబాబులకు నిరాశ ఎదురైంది. దీంతో వాళ్లంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతల అనుచరులు వరుసగా రాజీనామాలకు సిద్ధపడుతున్నారు.
K. V. Ushashri Charan: అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీని మంత్రి పదవి వరించింది. మహిళల కోటాలో అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఒక మంత్రి సహా నలుగురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి గుడ్బై చెప్పారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యంలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
వైరస్ బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా క్రమంగా ఎక్కువుతూనే ఉంది. రాజస్థాన్లోని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సింగ్ ఖాచారియావాస్కు కరోనా సోకింది. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని, దీంతో పాజిటివ్గా ఆదివారం నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు.
యూపీలో కరోనా మహమ్మారి రాజకీయ నేతలను వదలడం లేదు. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన సాంకేతిక విద్యాశాఖ మంత్రి కరోనా బారినపడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన చోటుచేసుకుని వారం..
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటిపోయాయి. రోజురోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. అటు మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, పోలీసులు...
కరోనా మహమ్మారి అందర్నీ ఒకేళా చూస్తోంది. దీనికి చిన్నా, పెద్దా తేడా లేదు. కులం, మతం, పేద,ధనిక అన్నది లేకుండా.. అందర్నీ ఎటాక్ చేస్తోంది. తాజాగా మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ నేతలకు కూడా సోకింది. దీంతో వారంతా ఇప్పుడు కరోనాతో పోరాడుతున్నారు. మహారాష్ట్ర కేబినెట్ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడికి కరోనా సోకడంతో.. �