ఒడిశాలో(Odisha) మంత్రులందరూ మూకుమ్మడి రాజీనామాలు చేశారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సీఎం నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలోని 20 మంది మంత్రులు తమ పదవిని త్యజించారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే...
ఇక్కడ ఔట్.. అక్కడ ఇన్. అక్కడ అవుట్ బట్ నాట్ అవుట్.. ఇదేదో క్రికెట్ మ్యాచ్ సమాచారం అనుకునేరు. అస్సలు కాదండోయ్. తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) వర్సెస్ ఏపీ కేబినెట్(AP Cabinet) గురించి జరుగుతున్న చర్చ....
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఆధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) ముగిసింది. సమావేశం ముగిసిన వెంటనే 24 మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎంకు అందజేశారు. ఈ క్రమంలో ఈ నెల 11న కొత్త మంత్రిమండలి...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది… షెడ్యూల్ ప్రకారం.. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అంతకు ముందే.. అంటే బుధవారం రోజు కేబినెట్ సమావేశం నిర్వహించాలని ఏపీ సర్కార్ భావించింది.
PMGKAY free ration scheme: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేఏవై)ను మరో ఐదు నెలల పాటు
ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు 'కౌంట్ డౌన్' ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మోదీ నాలుగు రోజుల్లో రెండుసార్లు వేర్వేరుగా బీజేపీ ఎంపీలతో సమావేశం కావడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు .
Ordnance factory board: ప్రధాని నరేంద్రమోదీ బుధవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో రక్షణకు సంబంధించిన పెద్ద నిర్ణయం తీసుకున్నారు.
కేరళ చరిత్రలోనే తొలిసారిగా రెండవసారి అధికారం చేజిక్కించుకున్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఈనెల 20న ప్రమాణ స్వీకారం చేయనుంది.
ఏపీలో నిత్యం 10వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
కర్నాటకలో కేబినెట్ విస్తరణ వివాదంగా మారింది. సాక్షాత్తూ కొందరు బీజేపీ నేతలేసీఎం ఎడ్యూరప్పపై బాహాటంగా ఆరోపణలు గుప్పించారు.