ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించిన పీవీ సింధుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. దేశం గర్వించదగ్గ తెలుగు బిడ్డగా సింధును ప్రశంసించారు. బ్యాడ్మింటన్లో ఆమె విజయాలు స్ఫూర్తి దాయకాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాక్షించారు. దేశానికి, తెలుగు జాతికీ గొప్ప పేరు ప్రతిష్ఠల�
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు హైదరాబాద్ చేరుకుంది. ఇటీవల స్విట్జర్లాండ్లోని బాసెల్లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకుని సింధు చరిత్ర సృష్టించింది. ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిసిన అనంతరం ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది. బేగంపేట
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో బంగారు పతకం గెలిచిన తెలుగు తేజం, బాట్మింటన్ స్టార్ పీవీ సింధు మంగళవారం హైదరాబాద్కు రానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె నగరానికి చేరుకుంటుందని సమాచారం. ప్రపంచ ఛాంపియన్షిప్ స్విట్జర్లాండ్లో జరిగిన సంగతి తెలిసిందే. సింధు రాక కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.ప్రపంచ ఛాంపియన్షిప�
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్న భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఇంట్లో ఆనందాలు వెల్లివిరిశాయి. సింధు తల్లి విజయ, ఇతర కుటుంబసభ్యులు టీవీలో మ్యాచ్ను వీక్షించారు. సింధు విజయం సాధించిన అనంతరం వారంతా ఒకరినొకరు అభినందించుకుంటూ స్వీట్స్ పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింధు విజ�
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు కొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో జపాన్ షట్లర్ ఒకుహరపై 21-7, 21-7 తేడాతో ఘనవిజయం సాధించింది. ఫైనల్ ఫోబియాను చేధించి 2017 లో వరల్డ్ ఛాంఫియన్షిప్ ఫైనల్స్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. 40 ఏళ్ల భారత కలను నెరవేర్చిన తెలుగు తేజం విజయంపై ప్�
ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్షిప్లో ఇప్పటికే నాలుగు పతకాలు సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఐదో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్లో ఆమె సెమీస్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో 12-21, 23-21, 21-19 తేడాతో రెండో సీడ్ తై జు యింగ్(చైనీస్ తైపీ)పై గెలిచింది. ఇద్దరి మధ్య హోరాహోరీగా జరి�