బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకాలు సాధించి పారా షట్లర్లపై కేంద్ర ప్రభుత్వం కనక వర్షం కురిపించింది. బాసెల్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసిన ప్రతీ ఒక్కరికి కేంద్ర నగదు బహుమానం అందించింది. ఈ టోర్నీలో పతకాలు సాధించిన షట్లర్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజుని సోమవారం కలిశారు. పురుషల �
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధును మాజీ మంత్రి హరీష్రావు ప్రశంసించారు. ‘కంగ్రాట్స్ సింధు’ అంటూ ఆయన తన ట్విట్టర్లో అభినందించారు. బ్యాడ్మింటన్ ప్రపంచ ‘ఛాంపియన్షిప్ను సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచావు… కీపిటప్’ అని ఆయన పేర్కొన్నారు. సింధు ప్రపంచ ఛాంపియన్షిప్ను సాధించిన కొద్దిసేపటికే హరీష్రావ�
ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్షిప్లో ఇప్పటికే నాలుగు పతకాలు సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఐదో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్లో ఆమె సెమీస్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో 12-21, 23-21, 21-19 తేడాతో రెండో సీడ్ తై జు యింగ్(చైనీస్ తైపీ)పై గెలిచింది. ఇద్దరి మధ్య హోరాహోరీగా జరి�