దేశంలోని మహిళల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జన్ఔషధి దుకాణాల్లో రూ.2.50కు సువిధా బ్రాండ్తో ప్రభుత్వం విక్రయిస్తున్న శానిటరీ నాప్కిన్ల ధరను తగ్గించాలని నిర్ణయించింది. వాటిని ఇకపై ఒక్క రూపాయికే అందిస్తామని ప్రకటించింది. ఇక ఈ రేట్లు నిన్న అనగా మంగళవారం నుం�