మట్టి పాత్రలు తయారు చేసే వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ గ్లాసులో కాకుండా.. మట్టి గ్లాసులో ఛాయ్ పప్లై చేసేలా చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు కేంద్ర రవాణా, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశ�