Karnataka Bus Accident: సొంత కుటుంబ సభ్యుల కళ్ళ ముందే నలుగురు మంటల్లో సజీవ దహనమయ్యారు. నలుగురు స్పాట్లోనే అగ్ని కీలలకు ఆహుతైతే, మరో ముగ్గురు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మృత్యువాత పడ్డారు.
Bus Accident in Salem: రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. ఢీకొన్న దృశ్యాలు బస్సులో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ..
పశ్చిమ గోదావరి జిల్ల , ఉండి మండలం , యందగండిలో పంట కాలువలోకి దూసుకెళ్లిన విజ్ఞాన్ స్కూల్ బస్సు. ఈ ప్రమాద సమయంలో స్కూల్ బుస్స్ లో 30 విద్యార్థులు ఉన్నారు.
'ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. శుభప్రదం..' అనే నినాదం ఆచరణ సాధ్యం కావడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో భద్రంగా ఇంటికి చేరుతామన్న భరోసా ప్రయాణికుల్లో కలగడం లేదు. తాజాగా హైదరాబాద్(Hyderabad) నగరంలో లోకల్...
తూర్పుగోదావరి(East Godavari) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లప్రోలు మండలం జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. చెందుర్తి - వజ్రకూటం మార్గ మధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ(APSRTC Bus) బస్సు ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటోలో...
ప్రకాశం జిల్లాలోని నల్లమల ఘాట్ రోడ్డులో(Nallamala Ghat Road) ఘోర ప్రమాదం జరిగింది. పెద్దదోర్నాల - శ్రీశైలం రహదారిలోని చింతల సమీపంలో ఆర్టీసీ బస్సు(RTC Bus), బొలెరో వాహనం ఢీ కొన్నాయి. బస్సు బ్రేక్ పడక ముందు వెళుతున్న బొలెరో వాహనాన్ని...