ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. నేడు ఉభయ సభల్లో బడ్జెట్పై చర్చ జరుగుతోంది. మండలిలో చర్చను ప్రారంభించనున్న ఎమ్మెల్సీ పురాణం సతీష్. సివిల్ కోర్టు చట్ట సవరణ.. బిల్లును ప్రవేశపెట్టనున్న ఇంద్రకరణ్ రెడ్డి. కాగా.. ఈ సారి.. తెలంగాణలో తీవ్ర ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆచితూచి బడ్జెట్ను ప్రవేశపెట్టింది తెలంగ�
తెలంగాణ ఉభయ సభలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీల ఎన్నికపై తీర్మానం జరుగనుంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఒక్కో కమిటీలో 9 మంది సభ్యలను ఎన్నుకోనున్నారు. [svt-event title=”తెలంగాణ బడ్జెట్ సమావేశాల ” date=”15/09/2019,12:52PM” class=”svt-cd-green” ] అత్యధిక అప్పులున్న జపాన�
గృహ రుణం తీసుకున్నవారికి అదనంగా మరో లక్షన్నర వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రూ.45 లక్షల గృహ రుణం తీసుకున్నవారికి రూ.3లక్షల 50వేల వడ్డీ రాయితీ కలిసివస్తుందని ఆమె అన్నారు. అలాగే.. డిజిటల్ చెల్లింపులపై ఎటుంటి టాక్స్ లేదని తెలిపారు. కాగా.. రూ.2 కోట్ల పైన వార్షిక ఆదాయం ఉన్నవారికి 3 శాతం సర
పార్లమెంట్లో ముగిసిన 2019-20 బడ్జెట్ ప్రసంగం. సోమవారానికి వాయిదా పడిన పార్లమెంట్. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ఉదయం 11 గంటలకు మొదలవగా.. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో ముగిసింది. బడ్జెట్లో పలు కీలక రాయితీలు, తాయిలాలు ప్రకటించారు. అయితే.. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య మధ్
బడ్జెట్కు వేళయ్యింది. మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్ పట్టాలెక్కనుంది. దేశం ముందున్న ఎన్నో సవాళ్లు.. మరెన్నో సంక్లిష్టతల నడుమ రూపుదిద్దుకున్న బడ్జెట్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విత్త మంత్రి ప్రకటించబోయే బడ్జెట్ కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమె�