వచ్చే ఆర్ధిక సంవత్సరం(2022 – 23) కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ (Budget-2022) కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్నటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు..
కరోనా కారణంగా ఎందరో తమ ఉద్యోగాలను కోల్పోయారు. వారికి తరువాత ఉపాధి దొరకడం కష్టంగా మారింది. ఈ బడ్జెట్ లో ఇటువంటి వారి కలలు నేరవేరతాయా?
స్టాక్ మార్కెట్ కరోనా కాలంలో దూకుడుగా పరుగులు తీసింది. అయితే, ఇప్పుడు మళ్ళీ ఆ దూకుడు తగ్గింది. వచ్చే బడ్జెట్ నుంచి పెట్టుబడి దారులు ఏమి ఆశిస్తున్నారు?
బడ్జెట్ వస్తోందంటే చాలు అందరి ఆలోచనలూ దాని చుట్తోనే తిరుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ప్రతి సారి బడ్జెట్ వచ్చినప్పుడల్లా ఎదురు చూసేది ఆదాయపు పన్ను సెక్షన్ 80సి ద్వారా లభించ పన్ను రాయితీల పెంపుదల గురించే. ప్రతి ఏడాది ఎదురు చూడటం.. దాని ఊసేలేకపోవడంతో ఉసూరు అనడం పరిపాటిగా మారిపోయింది. మరి ఈ బడ్జెట్ 2022 లో నైనా ఉ�
బిజ్నోర్కు చెందిన సుధీర్ రాజ్పుత్ అనే 42 ఏళ్ల రైతుకు ఒక ఎకరం భూమి ఉంది. ఇతర ఆదాయ వనరులు లేకపోవడంతో ఆయన మరో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. దీంతో కలిపి మొత్తం 3 ఎకరాలలో సుదీర్ రాజ్ పుత్ వ్యవసాయం(Agriculture) చేస్తున్నాడు.
సుజీత్ స్వయం ఉపాధితో జీవించేవాడు. కోవిడ్ పరిస్థితుల కారణంగా అతని ఉపాధి కోల్పోయాడు. తన దగ్గర పని చేసిన వారూ ఉపాధి కోల్పోయారు. ఇటువంటి వారంతా ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ వైపు చిన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.
తనకున్న ఒక్క ఎకరం భూమితో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న సుధీర్ వాతావరణ పరిస్థితులు.. కరోనా మహమ్మారి ఇబ్బందులతో ఆదాయాన్ని కోల్పోయాడు. ఇప్పుడు అతను ప్రభుత్వం తనలాంటి వారికీ ఏదైనా సహాయం చేస్తుందా అనే చిన్న కలతో జీవిస్తున్నాడు. అతని లాంటి రైతుల కలేమితో ఈ వీడియోలో చూడండి
దేశంలో మొదటిసారి లాక్డౌన్(Lockdown) విధించినపుడు..గుర్గావ్లో నివసిస్తున్న అరవింద్ తన స్వస్థలమైన బీహార్లోని జముయికి కాలినడకన తిరిగి వెళ్ళడం ప్రారంభించాడు. ఇప్పటికీ ఈ దుర్భర సంఘటన గుర్తుకు వస్తే అరవింద్కి వెన్నులో వణుకు పుడుతుంది.
దేశంలో మొదటిసారి లాక్డౌన్ విధించినపుడు..గుర్గావ్లో నివసిస్తున్న అరవింద్ తన స్వస్థలమైన బీహార్లోని జముయికి కాలినడకన తిరిగి వెళ్ళడం ప్రారంభించాడు. ఇప్పటికీ ఈ దుర్భర సంఘటన గుర్తుకు వస్తే అరవింద్కి వెన్నులో వణుకు పుడుతుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు బడ్జెట్ తొలి సెషన్ నిర్వహించనున్నారు.