పసలేని, పనికిమాలిన బడ్జెట్ అని విపక్షాలు విమర్శిస్తాయి.. ఈ విమర్శలు సహజమని కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యం పరిణితి చెందే క్రమంలో చట్టసభల్లో జరగవలసిన చర్చల సరళి మారాల్సిన అవసరం ఉందన్నారు.
బడ్జెట్ 2022-23(Budget)లో తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల భారత వృద్ధి రేటు(indian economy) ఇతర పెద్ద దేశాలతో పోలిస్తే వేగంగా పుంజుకుంటుందని కేంద్రం తెలిపింది...
ఇండియాలో డిజిటల్ కరెన్సీ(Digital currency) తీసుకొస్తామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitaraman) బడ్జెట్(Budget 2022) ప్రసంగంలో చెప్పారు...
బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీని చూసిన అజయ్ లాంటి ఇన్వెస్టర్లు సంతోషకరమైన మూడ్లో ఉన్నారు. స్టాక్ మార్కెట్లో ర్యా లీపై బెట్టింగ్లు దెబ్బతిన్నాయి. అయితే..మరోవైపు, సంజయ్ వంటి అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు మార్కెట్లో చిక్కుకుపోయారు.
2022- 23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) సోమవారం కేంద్ర బడ్జెట్(Budget 2022)ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ప్రభుత్వానికి ఇది నాలుగో బడ్జెట్.
మీరు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా లాభం పొందారా.. కాబట్టి ఇప్పుడు దాని రికార్డులను చూపించడం తప్పనిసరి. వచ్చే ఏడాది నుంచి మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్లో..
భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సాధారణ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. యావద్దేశమూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ బడ్జెట్ లో ఏముంది? ఈ బడ్జెట్ లో విత్త మంత్రి చేసిన ప్రతిపాదనలు.. పెద్ద ప్రకటనలు.. కేటాయింపులు మన జీవితాలను ఎలా మారుస్తాయి?
కరోనా మహమ్మారి భారత్ లో విరుచుకుపడిన తరువాత ప్రభుత్వం ఇతర రంగాలకు ధన ప్రవాహాన్ని పెంచింది. కానీ, రైల్వేలు మాత్రం బడ్జెట్ లో సరిపడినన్ని నిధులు సమకూరతాయనే ఆశతో ప్లాట్ ఫాం మీద నిలబడి చూస్తున్నాయి