తెలుగు వార్తలు » BUDGET 2019
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను 2019-2002కి సంబంధించి.. అసెంబ్లీలో.. సీఎం కేసీఆర్, మండలిలో హరీశ్ రావు ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం ఈ బడ్జెట్ను 1.65 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్కు రాష్ర్ట కేబినెట్ నిన్ననే ఆమోదం తెలిపింది. కాగా.. ఈ రోజు 11.30 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కీ పాయిం�
రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ప్రధానాంశాల్లో ఒకటి పోలవరం ప్రాజెక్టు. దీని నిర్మాణపనులు నత్తనడకన సాగుతుండటంతో పనులుపూర్తి చేసేందుకు నిర్ధిష్ట కాలపరిమితి ప్రకారం ముందుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టును 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆర్ధిక మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రకటించారు. బడ�
వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇందులో ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో అమలుపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1140 కోట్లు కేటాయించారు. అల
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వడ్డీలేని రుణాలపై జరిగిన చర్యలో భాగంగా టీడీపీ నేతలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ప్రతిపక్ష సభ్యులు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వడ్డీలేని రుణాల పేరుతో గత ప్రభుత్వం మహిళల్ని దారుణంగా మోసం చేసిందని ఆయన ఆరోపించారు. దీంతో టీడీపీ సభ్యులు అభ్యంత�
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి వ్యవసాయ బడ్జెను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం కారణంగా ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ కాస్త ఆలస్యంగా 12 గంటల 20 నిమిషాలకు ప్రవేశపెట్టారు. వైఎస్సార్ రైతు భరోసా, అమ్మఒడి, పథకాలకు నిధులను పెంచుతున్నట్లు ఈ బడ్జెట్లో ప�
స్టాక్ మార్కెట్లలో నమోదైన కంపెనీల్లో పబ్లిక్ షేర్హోల్డర్ల వాటాను 35 శాతానికి పెంచుకునేందుకు ఆయా కంపెనీలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ రెండేళ్ల గడువు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే అన్ని కంపెనీలకు నియమ నిబంధనలు, కాలపరిమితి ఒకేలా ఉంటాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. త్వరలో పూర్తి స్థాయి మార్గదర్శకాలను సెబీ జా�
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు పెద్దగా కేటాయింపులేమీ జరగలేదని రాష్ట్రానికి చెందిన రాజకీయ నేతలు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి చెప్పుకోదగ్గ కేటాయింపులు లేవని అసహనానికి గురవుతున్నారు. దీంతో కేంద్రం తెలంగాణాకు మొండి చెయ్యి ఇచ్చిందనే భావన
దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రం నుంచి ఏపీకి నిధులు చాలా అవసరం. ఐదు సంవత్సరాల క్రితం తెలంగాణ నుంచి విడిపోయిన ఏపీకి ఏడాదేడాదికి లోటు బడ్జెట్ పెరుగుతూనే ఉంది. పలు సమస్యలతో ఇబ్బందులు పడుతోన్న ఏపీకి రాజధాని, పోలవరం, విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్ట్లు, విశాఖపట్నం పోర్టు.. ఇలా పలు అంశాల్లో కేంద్ర
కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం మండిపడుతుంది. బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేవని ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నో పథకాలు కేంద్రానికి ఆదర్శంగా మారినా.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్లకు నిధులు కేటాయింపులు లేకపోవడంపై కేటీఆర్
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్పై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్య తరగతి వారికి ఈ బడ్జెట్ మేలు చేస్తుందంటూ ముందునుంచి వార్తలు రాగా.. వారిలో ఆశలు పెరిగిపోయాయి. అయితే తీ�