Terrorists Attack: జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ప్రతిరోజు వారి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతూ హతమారుస్తున్నారు. ఇదిలా ఉండగా, గురువారం బుద్గాం..
బడ్గామ్ ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాది ఆసిఫ్ ముజఫర్ షా ఒకప్పుడు వరదల బారి నుంచి భారత జవాన్లను రక్షించాడట. 2014 లో జమ్మూ కాశ్మీర్ లోని పాంపోర్ జిల్లాలో పోటెత్తిన వరదల్లో కొట్టుకుపోతున్న సుమారు డజను మంది జవాన్లను..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. నిత్యం లోయలో ఏదో ఓ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగడం కానీ.. ఉగ్రవాదులను పట్టుకోవడమో జరుగుతోంది. బుద్గాం జిల్లాలో సోమవారం నాడు రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన 53 బెటాలియన్, సీఆర్పీఎఫ్కు..
ఆదివారం తెల్లవారు జామునే మరోసారి జమ్ముకశ్మీర్లో కాల్పుల మోత మోగింది. బడ్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. చదోర ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్ జవాన్లు, కశ్మీర్ సాయుధ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. భద్ర
జమ్ముకశ్మీర్ : సరిహద్దుల్లో పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మళ్లీ ప్రదర్శిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇవాళ ఉదయం 7:30 గంటల సమయంలో పూంచ్ జిల్లాలోని కృష్ణాఘటి సెక్టార్లో భారత సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకొని పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. పాక్ రేంజర్�