Kashmir Actress: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల మరో ఘాతుకానికి పాల్పడ్డారు. కశ్మీర్ నటి అమ్రీనా భట్ను ఆమె నివాసంలో లష్కర్ ఉగ్రవాదులు కాల్చిచంపారు.
Jammu and Kashmir: హుల్ చనిపోయిన 24 గంటల్లో టెర్రరిస్టుల పనిపట్టింది సైన్యం . బాందీపురలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
kashmir pandit killed: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు కశ్మీర్ పండిట్లపై మళ్లీ పంజా విసిరారు. బుడ్గాంలో టెర్రరిస్టుల కాల్పుల్లో రాహుల్భట్ అనే కశ్మీర్ పండిట్ చనిపోయాడు.
Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్ (JK) లోని ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. శనివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో
Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజగా శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు,
ఫిబ్రవరి 27న సొంత హెలికాప్టర్నే కూల్చిన ఘటనపై చర్యలకు సిద్ధమయింది భారత వాయుసేన. ఆరుగురు వాయుసేన అధికారులపై నిబంధనల ప్రకారం వ్యవహరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇద్దరు అధికారులను కోర్టు మార్షల్కు, మిగిలిన నలుగురిపై పాలనాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు రక్షణ శాఖలోని విశ్వసనీయ వర్గాలు సమాచారం. అసలేం జరిగింది : �
బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అనంతరం భారత్ – పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఫిబ్రవరి 27న జరిగిన చాపర్ ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ క్రమంలో ఆ చాపర్ను కూల్చేసింది భారత వైమానిక దళ క్షిపణి అని తేలింది. హెలికాప్టర్ ఎగిరిన 12సెకన్లకే ప్రమాదవశాత్తు దీనిని కూల్చేసినట్లు తేల
శ్రీ నగర్ : గత నెలలో కాశ్మీర్ లోని బుద్గామ్ లో ఓ సైనిక హెలికాప్టర్ కూలిపోయిన ఘటనపై భారత వాయుసేన ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. ఫిబ్రవరి 27వ తేదీన పాక్ విమానాలు కాశ్మీర్లోకి ప్రవేశించిన సమయంలో.. గాల్లోకి ఎగిరిన హెలికాప్టర్ బుద్గామ్ సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు సైనిక సిబ్బంది మృతిచెందారు. అయితే ఈ ఘటనలో హెల
న్యూఢిల్లి : జమ్ము కాశ్మీర్లోని బుద్గాంలో ఓ ఆర్మీ జవాన్ కిడ్నాప్నకు గురయ్యాడని మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బుద్గాం జిల్లాలోని ఖాజిపొరాకు చెందిన జవాన్ కిడ్నాప్ కు గురయ్యాడంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో అధికారులు స్పందించారు. సెలవులో ఉన్న మహమ్మద్ యాసీన్ అనే జవాన్ కి�
పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో అమరులైన వీరజవాన్ల శవపేటికలను స్వయంగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ వాహనాల్లో ఎక్కించారు. పుల్వామ ఘటన అనంతరం ఇవాళ ఉదయం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకున్నారు. అనంతరం అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడి నుంచి బుద్గాం చేరుకుని అమరవీరులకు నివాళులు అర్పించార�