Student Suicide: కొందరు విద్యార్థులకు ఇరవై ఏళ్లలోపే నిండు నూరేళ్లు నిండిపోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం వస్తుందో, రాదోననే భయంతో, మానసిక ఒత్తిడి ఇలా..
Cyber Crime: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మోసాలు పెరిగాయి. కొందరు కేటుగాళ్లు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో పేర్లు మార్చుకుంటూ.. యువతులను టార్గెట్ చేస్తున్నారు.
ప్రపంచాన్ని కుదేపేస్తున్న కరోనా మహమ్మారి బారి నుంచి రక్షించుకునేందుకు రకరకాల ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ వైద్యపరమైన నూతన ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి.
గత వారం పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విషాద సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
విధి వైపరిత్యం ఇంజనీరింగ్ చదివిన ఓ వ్యక్తిని బిచ్చగాన్ని చేసింది. ఇంట్లో పరిస్థితుల ప్రభావంతో అలా మారగా.. ఓ కార్మికుడితో జరిగిన గొడవ అతని గతాన్ని తెలిసేలా చేసింది. ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాథుడి ఆలయం దగ్గర రిక్షా కార్మికుడితో ఓ యాచకుడు ఘర్షణకు దిగాడు. అది పెద్దగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకునే వరకు వెళ్లింది. ఈ �